Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డిగూడెం కల్తీ సారా మృతులపై టీడీపీ రభస - సభ్యుల సస్పెన్షన్

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (12:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం కూడా టీడీపీ సభ్యులు రచ్చ చేశారు. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై వారు చర్చకు పట్టుబట్టారు. అందుకు ప్రభుత్వం సమ్మతించలేదు. దీంతో స్పీకర్ పోడియంను తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను సభను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వెళ్లడంతో వారిని ఒకరోజు సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీర్మానం ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మొత్తం 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెండ్ చేస్తూ నిర్ణయించారు. అనంతరం సభ కాసేపు వాయిదాపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments