Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్తీసారా - బెల్టు షాపులపై చర్చకు టీడీపీ పట్టు - సభ్యుల సస్పెన్షన్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (11:53 IST)
ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం మరోమారు సస్పెండ్ చేశారు. కల్తీసారా, బెల్టు షాపులపై చర్చ చేపట్టాలను వారు చర్చకు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో తెదేపా సభ్యులు అసెంబ్లీ ఆందోళనలకు దిగారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. 
 
ఆ తర్వాత మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, సభా గౌరవాన్ని దిగజార్చడమే లక్ష్యంగా తెదేపా సభ్యులు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై తెదేపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
మరో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, పెగాసస్‌పై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు విచారణ కమిటీ కూడా వేసిందని తెలిపారు. దేశంలో ఆ స్పై వేర్‌ను ఎవరు కొనుగోలు చేశారు, ఎలా వినియోగించారనేది తేలాల్సి ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments