Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానిక సంస్థల కోసం టీడీపీ మేనిఫెస్టో : ఆస్తి పన్ను తగ్గింపు

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (14:36 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. దీన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు. 
 
ఈ పంచ సూత్రాల్లో ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, భద్రత-ప్రశాంతతకు భరోసా కల్పిస్తాం, ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం, స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా.. వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకుంటాం, ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తాం.. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామలు తీర్చిదిద్దటమే లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments