Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా నాయకులు ముగ్గుర్ని కిడ్నాప్ చేసిన మావోలు... రక్షించండి... రక్షించండి...

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (14:45 IST)
విశాఖలో మావోయిస్టుల కదలికలు ప్రారంభమైనట్లు ఈ ఉదంతం తెలుపుతోంది. సోమవారంనాడు విశాఖ జిల్లాలోని జీకే వీధి మండలం కొత్తగూడలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ అయిన వారిలో మండల టిడిపి అధ్యక్షుడు మామిడి బాలయ్య పడాల్‌, టిడిపి నాయకులు మహేశ్‌, బాలయ్యలున్నారు. 
 
ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను తక్షణమే ఆపివేయాలనీ, లేదంటే వీరి ముగ్గురిని శిక్షిస్తామంటో మావోలు లేఖ రాసినట్లు సమాచారం. దీనితో తమను రక్షించాలంటూ కిడ్నాప్‌కు గురైన తెదేపా నాయకులు ఓ లేఖ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments