Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పడం.. మడమ తిప్పడం జగన్ నైజం : కొల్లు రవీంద్ర

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్ర కొల్లు రవీంద్ర మరోమారు ఆరోపణలు గుప్పించారు. మాట తప్పడం - మడమ తిప్పడం జగన్ నైజమని, దీన్ని ప్రజలు గుర్తించలేక మోసపోయారని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్‌ రెడ్డి లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే బలవంతపు అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. 
 
విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే, వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడం సిగ్గుచేటన్నారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments