Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి తరలింపు కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు

Webdunia
ఆదివారం, 15 మే 2022 (17:18 IST)
హైదరాబాద్ నగరంలో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసినందుకుగాను ఆమెను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన టీడీపీ మహిళనా నాయకురాలిగా పోలీసులు గుర్తించారు. 
 
ఈమెను గత 2013లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి తరలింపు వ్యహారంపై పీడీ యాక్ట కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. 
 
మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా ఆయన కోసం గాలిస్తున్నారు. టీడీపీ మహిళా నేత జాహ్నవిని పోలీసులు నర్సరావు పేటలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారూ. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments