Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెయిడ్ ఆర్టిస్టుకు పర్యాయపదం అక్రమ(విజయ)సాయిరెడ్డి : బుద్దా వెంకన్న

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (09:27 IST)
వైకాపా అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. "ఓదార్పు యాత్ర పేరుతో ఓవర్ యాక్షన్‌కి బ్రాండ్ అంబాసిడర్ మీ మహా మేతగారి తనయుడు జూనియర్ మేతగారు నాన్నారు కోసం చనిపోయారు అంటూ చాంతాడు అంత లిస్ట్ మీ సలహాతో విడుదల చేశారు. 

ఓదార్పు సహాయం కొంత మందికే ఇచ్చి 2014 ఓటమి తర్వాత మిగిలిన వాళ్లకి ఎందుకు ఎగ్గొట్టారు. మిగిలిన వారు నాన్నారు కోసం చనిపోయినవారు కాదా? పైయిడ్ ఆర్టిస్ట్‌కి పర్యాయపదం మీరు అక్రమ సాయి రెడ్డి రాజధాని రైతులని పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరిచిన మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments