Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్ వేసుకుని అన్నీ అబద్దాలే చెప్పారు - ఒసేయ్ అనలేమా వాసిరెడ్డి పద్మా!

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమామహేశ్వర రావు తీవ్ర స్థాయిలో మండిప్డడారు. విజయవాడ ఆస్పత్రి గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించేందుకు మూడు రోజుల తర్వాత మేకప్ వేసుకుని వచ్చి అన్నీ అబద్ధాలే చెప్పారంటూ మండిపడ్డారు. 
 
ఆమె ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గాకాకుండా, ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆమె ఒరేయ్ అంటే... తాము ఒసేయ్ అనలేమా? అని బొండా ఉమ ప్రశ్నించారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన తమ అధినేత చంద్రబాబుకు కేవలం రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారన్నారు. 
 
వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి నుంచి తొలగించే వరకు తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అత్యాచార బాధితురాలి అండగా ఉండటమే తమ అధినేత చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం