Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... ట్రెండింగ్‌లో #TDPLandScam ఏం జరుగుతోంది?

ట్విట్టర్లో చాలా కాలానికి తెలుగుదేశం పార్టీపై ఓ వ్యతిరేక ప్రచారం టాప్ ట్రెండింగులో వుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమరావతి, హైదరాబాద్, విశాఖ పట్టణం, చెన్నై నగరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనీ, వారికి సీఎం చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (13:21 IST)
ట్విట్టర్లో చాలా కాలానికి తెలుగుదేశం పార్టీపై ఓ వ్యతిరేక ప్రచారం టాప్ ట్రెండింగులో వుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
ఫోటో కర్టెసీ, ట్విట్టర్
 
అమరావతి, హైదరాబాద్, విశాఖ పట్టణం, చెన్నై నగరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనీ, వారికి సీఎం చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. మహా ధర్నా కూడా నిర్వహించారు. 
ఫోటో కర్టెసీ, ట్విట్టర్
 
దీనికి ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించింది. అంతేకాదు... దీని గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చిత్రాలను జోడిస్తూ తెలుగుదేశం పార్టీ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments