Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్న కుటుంబానికి టీడీపీ మహిళా నేతల సంఘీభావం.

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (17:32 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి శనివారం సంఘీభావం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా, నిమ్మడ వెళ్లి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి విజయమాధవిని కలిసి 'మేమున్నాం' అంటూ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను చవిచూడడానికి ఎంతో సమయం లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ అసమర్థతని అసెంబ్లీలో నిలదీస్తుండటంతో భయంతోనే  అచ్చెన్నాయుడుని ఏసీబీ కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments