Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్న కుటుంబానికి టీడీపీ మహిళా నేతల సంఘీభావం.

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (17:32 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి శనివారం సంఘీభావం తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా, నిమ్మడ వెళ్లి కింజరాపు అచ్చెన్నాయుడు సతీమణి విజయమాధవిని కలిసి 'మేమున్నాం' అంటూ ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను చవిచూడడానికి ఎంతో సమయం లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ అసమర్థతని అసెంబ్లీలో నిలదీస్తుండటంతో భయంతోనే  అచ్చెన్నాయుడుని ఏసీబీ కేసులో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments