Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చంద్రన్న భరోసా" టూర్.. నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (10:05 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, ఆయన జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్రకు "ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా" అని నామరణం చేయగా, తొలిరోజు యాత్ర అమలాపురం నుంచి ప్రారంభమవుతుంది. 
 
అంతేకాకుండా, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లోభాగంగా, పలు జిల్లాల్లో మినీ మహానాడుల పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించేలా టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ జిల్లాల పర్యటనల్లో భాగంగా, ప్రతి జిల్లాలో మూడు చొప్పున టీడీపీ మినీ మహానాడులను నిర్వహిస్తారు. 
 
అలాగే, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. మూడో రోడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడు‌పై రోడ్డు షోలు నిర్వహించేలా ఈ టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. ముఖ్యంగా, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కల్పిస్తూ వారిని ఉత్తేజపరిచేలా చంద్రన్న భరోసా యాత్ర కొనసాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments