Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చంద్రన్న భరోసా" టూర్.. నేటి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (10:05 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, ఆయన జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ బస్సు యాత్రకు "ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా" అని నామరణం చేయగా, తొలిరోజు యాత్ర అమలాపురం నుంచి ప్రారంభమవుతుంది. 
 
అంతేకాకుండా, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లోభాగంగా, పలు జిల్లాల్లో మినీ మహానాడుల పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించేలా టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ జిల్లాల పర్యటనల్లో భాగంగా, ప్రతి జిల్లాలో మూడు చొప్పున టీడీపీ మినీ మహానాడులను నిర్వహిస్తారు. 
 
అలాగే, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. మూడో రోడు ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడు‌పై రోడ్డు షోలు నిర్వహించేలా ఈ టూర్ షెడ్యూల్ ఖరారు చేశారు. ముఖ్యంగా, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కల్పిస్తూ వారిని ఉత్తేజపరిచేలా చంద్రన్న భరోసా యాత్ర కొనసాగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments