Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త గవర్నరు నజీర్‌తో 40 నిమిషాలు భేటీ అయిన చంద్రబాబు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (20:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నరుతో చంద్రబాబు ఏకంగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. 
 
తనతో పాటు వచ్చిన పార్టీ సీనియర్ నేతలను కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజాగా రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లినట్టు సమాచారం. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments