మేకపాటి గౌతంరెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:48 IST)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. సోమవారం ఆయనకు గుండెపోటురావడంతో ఆగమేఘాలపై హైదరాబాద్‌కు తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అభిమానులు, రాజకీయ నేతల సందర్శనార్థం ఉంచుతారు. 
 
దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లి గౌతంరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గౌతం రెడ్డి మృతి తనను కలిచివేసిందని, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి గౌతం రెడ్డి మృతి బాధాకరమని ఆయన చెప్పారు. అలాగే, గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments