Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకపాటి గౌతంరెడ్డి ఇంటికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:48 IST)
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లారు. సోమవారం ఆయనకు గుండెపోటురావడంతో ఆగమేఘాలపై హైదరాబాద్‌కు తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అభిమానులు, రాజకీయ నేతల సందర్శనార్థం ఉంచుతారు. 
 
దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లి గౌతంరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గౌతం రెడ్డి మృతి తనను కలిచివేసిందని, ఎంతో భవిష్యత్ ఉన్న మేకపాటి గౌతం రెడ్డి మృతి బాధాకరమని ఆయన చెప్పారు. అలాగే, గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments