పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (11:49 IST)
రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ సాధించింది. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేతకు అద్దంపట్టింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహ రచనకు దిగారు. 
 
ఇందులోభాగంగా, ఆయన తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో శుక్రవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఛలో విజయవాడ కార్యక్రమంతో పాటు.. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, తాజా రాజకీయ పరిణామలపై చర్చిస్తున్నారు. 
 
అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా పార్టీ నేతలతో సుధీర్ఘ చర్చ జరుపనున్నారు. ఆ తర్వాత పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను ఖరారు చేసేలా దిశానిర్దేశం చేస్తారు. ఈ భేటీ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments