Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (11:49 IST)
రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ సాధించింది. ప్రభుత్వంపై ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేతకు అద్దంపట్టింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహ రచనకు దిగారు. 
 
ఇందులోభాగంగా, ఆయన తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో శుక్రవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఛలో విజయవాడ కార్యక్రమంతో పాటు.. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, తాజా రాజకీయ పరిణామలపై చర్చిస్తున్నారు. 
 
అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా పార్టీ నేతలతో సుధీర్ఘ చర్చ జరుపనున్నారు. ఆ తర్వాత పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను ఖరారు చేసేలా దిశానిర్దేశం చేస్తారు. ఈ భేటీ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments