Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం... మ‌ళ్ళీ ఆక‌ర్ష్ మొద‌లెట్టిన టీడీపీ... గిద్దలూరు ఎమ్మెల్యే జంప్...

విజ‌య‌వాడ‌: ఇప్ప‌టికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ ఆక‌ర్షించింది. ఇపుడు రెండో విడ‌త‌... రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం మరో 20 మంది ఎమ్మెల్యేల‌ను లాక్కునే ప‌ని అపుడే స్టార్ట్ అయిపోయింది. మ‌లి విడ‌త తొలి బోణీగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్య

Webdunia
సోమవారం, 30 మే 2016 (15:35 IST)
విజ‌య‌వాడ‌: ఇప్ప‌టికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను టీడీపీ ఆక‌ర్షించింది. ఇపుడు రెండో విడ‌త‌... రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం మరో 20 మంది ఎమ్మెల్యేల‌ను లాక్కునే ప‌ని అపుడే స్టార్ట్ అయిపోయింది. మ‌లి విడ‌త తొలి బోణీగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే ఎం. అశోక్ రెడ్డి రెడీ అయిపోయారు. ఆయ‌న జూన్ 1న టీడీపీలో చేర‌నున్నారు. 
 
విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో చేరికకు రంగం అంతా సిద్ధం అయిపోయింది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా అధిక సంఖ్యలో పాల్గోనేందుకు వాహనాలను సమకురుస్తున్నారు. మ‌లి విడ‌త చేరిక‌ల‌కు అంకురార్పణ ఇది. ఇక రాజ్య‌స‌భ ఎన్నిక‌ల లోగా ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వ‌స్తూనే ఉంటార‌ని టీడీపీ నేత ఒక‌రు వ్యాఖ్య‌నించారు. మరి ఎంతమంది వస్తారన్నది మాత్రం ఆయన చెప్పలేదు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments