Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నట్టుగా ఉంది : తమ్మినేని సీతారాం

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (16:11 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోకి వెళుతుంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నామనే ఫీలింగ్ కలుగుతోందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అ్నారు. రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలపట్ల ఇపుడు ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
 
నిజానికి ఏపీ రాజధాని అమరావతిపై ఇప్పటికే అనిశ్చితి నెలకొనివున్న విషయం తెల్సిందే. ఇలాంటి తరుణంలో ఆయన ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసేలా సంచలన కామెంట్స్ చేశారు.
 
ఏపీ రాజధానికి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని మిగిలిన వాళ్లు బహిరంగంగా చెప్పలకపోయారని, తాను చెప్పగలిగానని తెలిపారు. 
 
రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి, అమరావతిలో నాకు ఇది కనిపించలేదు అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై విమర్శలు చేసేవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.
 
కాగా, ఇంతకుముందు.. జగన్ మంత్రివర్గంలోని మంత్రులు అమరావతిని శ్మశానంతో పోల్చిన విషయం తెల్సిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments