Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో రోడ్డు ప్రమాదం : అయ్యప్ప భక్తుల మృతి

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (18:05 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ వాసులుగా గుర్తించారు. 
 
పుదుక్కోట రహదారిపై 16 మందితో అయ్యప్ప భక్తులతో వస్తున్న కారును కంటైనరుతో వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మృతులంతా మెదక్ జిల్లా నర్సాపూర్‌ వాసులుగా గుర్తించారు. మృతులను నాగరాజు, మహేశ్, శ్యామ్, ప్రవీణ్, సాయి, ఆంజనేయులు, సురేశ్, కృష్ణగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను తిరుమయం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments