Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ-తమిళనాడుకు బస్సు సర్వీసులు యధాతథం!

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2015 (10:22 IST)
ఏపీ రాష్ట్రం నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఏపీ బస్సులను తమిళనాడుకు రాకుండా అక్కడి సంఘాలు అడ్డుకోవడంతో బస్సులా ఆపేసిన సంగతి తెలిసిందే. 
 
అదే విధంగా తమిళనాడు బస్సులను చిత్తూరు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో రెండు ఆర్టీసీలకు నష్టం వస్తోంది. ఎన్‌కౌంటర్‌ విచారణ వేగం పుంజుకోవడంతో ఇరు రాష్ట్రాలు ఆందోళన విరమణతో నేటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments