Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత లేదు : గవర్నర్ రోశయ్య

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (11:15 IST)
టాలీవుడ్ దర్శకుడు బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత లేదని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. బాపు మృతిపై ఆయన స్పందిస్తూ... ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 
 
తెలుగు చిత్ర, చలన చిత్ర రంగాలకు బాపు మృతి కోలుకోలేని దెబ్బ అని అన్నారు. బాపు లేని తెలుగింటికి పరిపూర్ణత రాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు లోగిలిలో ఆడపిల్ల పుడితే బాపు బొమ్మ పుట్టిందని మురిసిపోతారని ఆయన తెలిపారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ స్పందిస్తూ.. తెలుగు చిత్రసీమ గర్వించదగిన మహోన్నత దర్శకుడు బాపు అని కొనియాడారు. బాపు మరణించిన రోజు తెలుగుజాతికి నిజంగా దుర్దినంగా పేర్కొన్నారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని విచారం వ్యక్తం చేశారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments