Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇడ్లీ చిక్కుకొని విద్యార్థిని మృతి

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చె

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (11:41 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చెందిన జయ్‌లాణి, ఇర్ఫానా అనే దంపతుల కుమార్తె అఫ్రిన్‌ (13). అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. గురువారం ఉదయం తల్లితో కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటూ ఇడ్లీ తినడం ప్రారంభించింది.
 
ఆసమయంలో గొంతులో ఇడ్లీ చిక్కుకుంది. ఊపిరి తీసుకోలేక కొంతసేపు ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు సమీపంలోనున్న ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అఫ్రిన్‌ కన్నుమూసింది. అప్పటివరకు నవ్వులు పూయిస్తూ మాట్లాడిన తమ బిడ్డ దూరం కావడంతో ఆ తల్లి విషాదానికి అంతేలేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: కాలేజీలో మహేష్ బాబుతో హాయ్-బై అనుకునేవాళ్లం.. కలిసి నటిస్తామని అనుకోలేదు.. త్రిష

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments