గొంతులో ఇడ్లీ చిక్కుకొని విద్యార్థిని మృతి

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చె

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (11:41 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చెందిన జయ్‌లాణి, ఇర్ఫానా అనే దంపతుల కుమార్తె అఫ్రిన్‌ (13). అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. గురువారం ఉదయం తల్లితో కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటూ ఇడ్లీ తినడం ప్రారంభించింది.
 
ఆసమయంలో గొంతులో ఇడ్లీ చిక్కుకుంది. ఊపిరి తీసుకోలేక కొంతసేపు ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు సమీపంలోనున్న ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అఫ్రిన్‌ కన్నుమూసింది. అప్పటివరకు నవ్వులు పూయిస్తూ మాట్లాడిన తమ బిడ్డ దూరం కావడంతో ఆ తల్లి విషాదానికి అంతేలేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments