Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇడ్లీ చిక్కుకొని విద్యార్థిని మృతి

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చె

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (11:41 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌లో ఓ విషాదం జరిగింది. గొంతులో ఇడ్లీ ఇరుక్కుని విద్యార్థిని మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌కోవిల్‌ సమీపంలో ఇలంగడ ప్రాంతానికి చెందిన జయ్‌లాణి, ఇర్ఫానా అనే దంపతుల కుమార్తె అఫ్రిన్‌ (13). అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది. గురువారం ఉదయం తల్లితో కూర్చొని మాట్లాడుతూ నవ్వుకుంటూ ఇడ్లీ తినడం ప్రారంభించింది.
 
ఆసమయంలో గొంతులో ఇడ్లీ చిక్కుకుంది. ఊపిరి తీసుకోలేక కొంతసేపు ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు సమీపంలోనున్న ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే అఫ్రిన్‌ కన్నుమూసింది. అప్పటివరకు నవ్వులు పూయిస్తూ మాట్లాడిన తమ బిడ్డ దూరం కావడంతో ఆ తల్లి విషాదానికి అంతేలేకుండా పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments