Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న గులాబీ కండువా కప్పుకోనున్న తలసాని, తీగల, సోమేశ్వర్!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (18:32 IST)
టీడీపీ తెలంగాణ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి ఈ నెల 29న గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే అన్నీ చర్చలు పూర్తయ్యాయని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. 
 
ఈ నేపథ్యంలో 29న మీర్ పేటలోని టీఆర్ఆర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో వీరిద్దరూ కారెక్కనున్నారని తెలిసింది. 
 
మరోవైపు వైకాపా నేత వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర్ రావు శనివారం టీఆర్ఎస్‌లోకి చేరనున్నారు. తద్వారా సోమేశ్వర్ రావు కూడా జంప్ జిలానీల లిస్టులోకి చేరారు. 
 
తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో వైకాపా జిల్లా అధ్యక్ష పదవికి  సోమేశ్వర్ రావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధినేత జగన్‌కు పంపించారు. 
 
సోమేశ్వర్ రావు రాజీనామాతో వరంగల్ జిల్లాలో... వైకాపాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments