Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీని కేంద్రం ఆదుకునేలా లేదు.. దేవుడే రక్షించాలి : టీఎస్సార్

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (15:53 IST)
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకునే సూచనలు మచ్చుకైనా కనిపించడం లేదని ఇక ఆ దేవుడే రక్షించాల్సి ఉంటుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణ బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేసినందుకు ఆయన మంగళవారం రాజ్యసభలో తన నిరసనన వ్యక్తం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీని దేవుడైనా రక్షించాలి, లేదా కేంద్రమైనా ఆదుకోవాలి అని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారంటూ ఏపీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments