Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్దిపేటలో స్వైన్ ఫ్లూ : ఒకరు మృతి..!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (08:44 IST)
ప్రపంచాన్నే గడగడలాడించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ ఇప్పుడు మెదక్ జిల్లా సిద్దిపేటలో ఒక ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సిద్దిపేట ఖాదర్‌పురాకు చెందిన దొంత దేవరాజ్ (45) దస్తావేజు రైటర్‌గా పనిచేస్తున్నాడు. పది రోజులనుండి దేవరాజ్ తీవ్ర జలుబు, దగ్గు వ్యాధితో బాధపడుతున్నాడు. స్థానికంగా చికిత్స పొందినా తగ్గకపోవటంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. 
 
వైద్య పరీక్షలు చేసిన వైద్యులు స్వైన్ ఫ్లూ వ్యాధిగా నిర్థారించారు. నాలుగురోజుల చికిత్స అనంతరం డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో దేవరాజ్ మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య శారద, ముగ్గురు కుమారులు వున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments