Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (12:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ఏడుగురు న్యాయమూర్తులు కొత్తగా నియమితులయ్యారు. వీరంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. 
 
ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఈ సిఫార్సుకు కేంద్ర న్యాయశాఖ, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఫలితంగా తర్లాడ రాజశేఖర రావు, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, కొనకంటి శ్రీనివాస రెడ్డి, వడ్డిబోయిన సుజాతలు ప్రమాణ స్వీకారం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments