Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుంది : స్వరూపానందేంద్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వ

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (09:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారత్ రామరాజ్యంగా మారుతుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ వెలుగు కిరణం ప్రధాని మోడీ అన్నారు. 
 
దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి ఒక పీఠాధిపతిని ముఖ్యమంత్రిని చేయడం అభినందనీయమన్నారు. అదేసమయంలో అయోధ్యలో రామాలయ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని తెలిపారు. 
 
ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఇరు వర్గాలు కూర్చొని చర్చించి ఓ మంచి నిర్ణయానికి రావాలని ఆయన కోరారు. కాగా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments