Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు : పరిపూర్ణానంద

వీటిపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. తల్లిదండ్రులైన దేవాలయం, విద్యాలయాలను విడదీశారనీ, అందువల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (14:31 IST)
ఇటీవలికాలంలో ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒత్తిడిని తట్టుకోలేకనో... ఉపాధ్యాయుల వేధింపులు భరించలేకనో.. ప్రేమ విఫలమయ్యో ఇలా ఏదో ఒకవిధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
వీటిపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. తల్లిదండ్రులైన దేవాలయం, విద్యాలయాలను విడదీశారనీ, అందువల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. 
 
దేవాలయం కేంద్రంగా విద్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్వామి సేవలో అర్చకులు అతీతులు కారని... అపచారాలు చేస్తే స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని పరిపూర్ణానంద హెచ్చరించారు. 
 
ఇకపోతే, రాజకీయాల్లోకి తాను ప్రవేశించడం కాదు.. తనలో, తన చుట్టుపక్కల రాజకీయం ప్రవేశించిందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కాగా, కత్తి మహేష్ ఎపిసోడ్‌లో చిక్కుకున్న స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments