Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో నిత్యానంద... రంజితతో కలిసి వీఐపి దర్శనం... భక్తుల నోటిపై వేళ్లు

Webdunia
శనివారం, 12 మార్చి 2016 (12:16 IST)
ఈమధ్య వివాదాస్పద గురువు నిత్యానంద వరుసబెట్టి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. మొన్న శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న నిత్యానంద-రంజిత నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో నిత్యానందస్వామి, నటి రంజితలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 
 
నిత్యానంద, రంజితలను చూసిన భక్తులు నోటిపై వేళ్లేసుకున్నారు. ఇక్కడ కూడా నిత్యానందస్వామి శిష్యబృందం టిటిడి అధికారులతోపాటు భక్తులపైన కూడా దురుసుగా ప్రవర్తించారు. నిత్యానందతో కరచాలనం చేసేందుకు భక్తులు రాగా వారిని పక్కకు నెట్టేశారు ఆయన శిష్యులు. శ్రీవారి దర్శనం తరువాత తిరుమల నుంచి నేరుగా తిరుపతికి వచ్చేశారు నిత్యానంద స్వామి.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments