Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (11:55 IST)
చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం చుక్క వారి పల్లి సమీపంలోని శ్రీ సిద్ధగిరి క్షేత్రం శ్రీ భగవాన్ రామతీర్థ సేవాశ్రమంలో అచ్యుతానంద స్వామీజీ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగుల్లో ఒకరు స్వామిజీని హతమార్చినట్లు అదే ఆశ్రమంలోని మహిళా వృద్ధురాలు చెబుతున్నారు.

ఆ దుండగుడు తనపై కూడా అత్యాచారయత్నానికి ప్రయత్నించాడి... తప్పించుకుని ముళ్లపొదల్లో దాక్కున్నట్లు ఆమె తెలిపారు. స్వామీజీ అనుమానాస్పద మృతిలో మరో కోణం వినిపిస్తోంది. శ్రీవారి భక్తులకు అన్నదానం చేసేందుకు అచ్యుతానంద స్వామి కొనుగోలు చేసిన భవన వివాదమే ఆయన ప్రాణం తీసిందని సోదరుడు ఆరోపిస్తున్నారు. 

శ్రీవారి భక్తులకు అన్నదానం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పూతలపట్టు మండలంలోని మిట్టూరు వద్ద ఒక భవనాన్ని స్వామీజీ కొనుగోలు చేశారు. సంవత్సరాలు గడిచినా ఇంటిని అమ్మిన వ్యక్తి ఖాళీ చేయకపోవడంతో హత్యకు దారితీసి ఉంటుందని స్వామీజీ సోదరుడు శ్రీరాములు రెడ్డి చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments