Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోంమంత్రిత్వ శాఖ చెబితే చేయాలి.... కానీ ఏపీ కోసం నేనే మాట్లాడి చేయిస్తా... సురేష్ ప్రభు(వీడియో)

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (22:44 IST)
తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి నెలరోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శనివారం శంఖుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి రైల్వేస్టేషన్‌లో కావాల్సిన సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే వెంటనే ప్రధాని దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
 
వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే రైళ్ళు ఆలస్యమవుతుండటంతో ప్రత్యేకంగా క్రాసింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను గతంలో కేంద్రమంత్రికి పంపారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ఇపుడు క్రాసింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments