Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్థికి నెలరోజుల్లో శంకుస్థాపనలు : సురేష్ ప్రభు

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (12:07 IST)
తిరుపతి రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి నెలరోజుల్లో శంకుస్థాపనలు చేస్తామని కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద తిరుచానూరు క్రాసింగ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఆయన శనివారం శంఖుస్థాపన చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి రైల్వేస్టేషన్‌లో కావాల్సిన సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక వస్తే వెంటనే ప్రధాని దృష్టికి తీసుకెళ్ళి అవసరమైన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
 
వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే రైళ్ళు ఆలస్యమవుతుండటంతో ప్రత్యేకంగా క్రాసింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను గతంలో కేంద్రమంత్రికి పంపారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ఇపుడు క్రాసింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments