Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలం ఎన్‌కౌంటర్ కేసును విచారించలేం : సుప్రీంకోర్టు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (17:05 IST)
చిత్తూరు జిల్లా శేషాచలం అడవులలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే హైదరాబాద్ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కేసును విచారిస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. అందువల్ల పిటీషనర్లు హైకోర్టును ఆశ్రయించాలని సూచన చేసింది. 
 
ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు, జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసును విచారిస్తున్నందున తాము కలగజేసుకోబోమని, తిరిగి హైకోర్లునే ఆశ్రయించాలని ప్రధాన న్యయమూర్తి హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్ బూటకమని, సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments