Webdunia - Bharat's app for daily news and videos

Install App

చుండూరు కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే!

Webdunia
బుధవారం, 30 జులై 2014 (12:15 IST)
గుంటూరు జిల్లా చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చుండూరు దళితుల ఊచకోత కేసును న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ సి.నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చుండూరు కేసులో హైకోర్టులో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్‌పై స్టే ఇస్తూ సుప్రీం తీర్పును వెలువడించింది. 
 
ఈ కేసులో హైకోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన 52 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తదుపరి విచారణపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. చుండూరు కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చుండూరు బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments