Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడి ప్రతాపం: వడదెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో 48 మంది మృతి.. మధ్యాహ్నం వేళల్లో ఎమెర్జెన్సీ

భానుడి ప్రతాపంతో తెలుగు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల్లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణల 28 మంది, ఏపీలో 20 మంది భానుడి ప్రతాపంతో వడదెబ్బ కారణంగా మృ

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:05 IST)
భానుడి ప్రతాపంతో తెలుగు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల్లో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణల 28 మంది, ఏపీలో 20 మంది భానుడి ప్రతాపంతో వడదెబ్బ కారణంగా మృతి చెందారు. నిప్పుల కొలిమిలా గ్రామాలు, పట్టణాలు మారిపోతున్నాయి. వడదెబ్బతో బుధవారం ఒక్కరోజే తెలంగాణలో తొమ్మిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
 
ప్రతిరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బ కారణంగా కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదుకావడంతో మధ్యాహ్నం వేళల్లో అత్యవసర పరిస్థితి కారణంగా బయటికి రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంకా రేడియోలు, టీవీల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా వడదెబ్బ నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, 108 సర్వీసులను అందుబాటులోకి ఉంచాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments