Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో ఉరివేసుకున్న నిట్ విద్యార్థి.. ఎందుకంటే...

ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికింద

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (08:49 IST)
ఎన్.ఐ.టిలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్ సెలక్షన్‌లో తన కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వారికి మంచి వేతన ప్యాకేజీ లభించిందనీ, తనకు తక్కువ వేతన ప్యాకేజీ దొరికిందనే ఆవేదనతో జగిత్యాల జిల్లా వాసి పెంటపర్తి సురేందర్‌ బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగింది. 
 
జిల్లాలోని మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన సురేందర్‌ పాట్నాలోని ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. బుధవారం గోలక్‌పూర్‌లోని ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్ సెలక్షన్ విషయంలో సురేందర్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని అతని స్నేహితులు తెలిపారని తీర్భవార్‌ ఇన్‌స్పెక్టర్‌ గులాం సర్వర్‌ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments