Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌న్న‌వ‌రంలో క‌రోనా వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి, అనాధ‌గా 6నెల‌ల ప‌సికందు!

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (10:40 IST)
కృష్ణాజిల్లా గన్నవరంలో కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్య‌క్తి మృతి చెందాడు. నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో సుభాని కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. వ్యాక్సిన్ విక‌టించి, నిన్న రాత్రంతా జ్వరం వాంతులు, విరోచనాలు, వచ్చి మృతి చెందినట్లు సుభాని కుటుంబ స‌భ్యులు తెలిపారు.
 
ఎనిమిది నెలల క్రితం సుభాని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల పిల్లవాడి ఆలనా పాలనా తండ్రిగా సుభానినే చూసుకుంటున్నాడు. ఇపుడు వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6 నెలల పసికందు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. షేక్ సుభాని తాపీ పని చేస్తూ ఉండేవాడు. ఆయ‌న బిడ్డ‌ను ఆదుకొని, కుటుంబానికి స‌హాయం అందించాల‌ని స్తానికులు డిమాండు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments