గ‌న్న‌వ‌రంలో క‌రోనా వ్యాక్సిన్ వికటించి వ్యక్తి మృతి, అనాధ‌గా 6నెల‌ల ప‌సికందు!

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (10:40 IST)
కృష్ణాజిల్లా గన్నవరంలో కరోనా వ్యాక్సిన్ వికటించి మర్లపాలెంకు చెందిన షేక్ సుభాని (30) అనే వ్య‌క్తి మృతి చెందాడు. నిన్న సాయంత్రం గన్నవరం పంచాయతీలో సుభాని కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. వ్యాక్సిన్ విక‌టించి, నిన్న రాత్రంతా జ్వరం వాంతులు, విరోచనాలు, వచ్చి మృతి చెందినట్లు సుభాని కుటుంబ స‌భ్యులు తెలిపారు.
 
ఎనిమిది నెలల క్రితం సుభాని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల పిల్లవాడి ఆలనా పాలనా తండ్రిగా సుభానినే చూసుకుంటున్నాడు. ఇపుడు వ్యాక్సిన్ వికటించి సుభాని కూడా మృతి చెందడంతో అనాథ అయిన 6 నెలల పసికందు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. షేక్ సుభాని తాపీ పని చేస్తూ ఉండేవాడు. ఆయ‌న బిడ్డ‌ను ఆదుకొని, కుటుంబానికి స‌హాయం అందించాల‌ని స్తానికులు డిమాండు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments