Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రచ్చ.. రచ్చ... విద్యార్థుల ఆందోళన

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (12:47 IST)
విద్యార్థిని రిషితేశ్వరీ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. అక్కడే కేబినెట్ సమావేశం జరుగుతుండడంతో విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు. ర్యాగింగ్ కారణంగా రిషతేశ్వరీ ఆత్మహత్యకు కారకులైన వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 
 
దోషులను వదిలిపెట్ట కూడదని వారు డిమాండ్ చేశారు. ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన చుట్టూ ఉన్న పిల్లలే ఈ ర్యాగింగుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
 
ఇదిలా ఉండగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై మూడో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌దండే, ఐజీ సంజయ్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments