Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్ పోరుతో విజయవాడలో ఉద్రిక్తత

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (20:35 IST)
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలనే ఆందోళనలు హోరెత్తుతున్నాయి. విజయవాడ వన్ టౌన్‌లో ఉన్న ఎస్.కె.పి.వి.వి హిందూ హైస్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హిందూ హైస్కూల్ యాజమాన్యంను వైఖరి ప్రకటించాలని కోరారు.
 
ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసారు. పరిస్థితి అదుపుకాకపోవడంతో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తతత నెలకొంది. 
 
సుమారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ధర్నా కార్యక్రమం కొనసాగింది. చివరికి ఎయిడెడ్ స్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగిస్తామని ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యం విల్లింగ్ లెటర్ చూపించడంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనానికి సంబంధించిన జీవో రద్దు చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments