Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్ పోరుతో విజయవాడలో ఉద్రిక్తత

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (20:35 IST)
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలనే ఆందోళనలు హోరెత్తుతున్నాయి. విజయవాడ వన్ టౌన్‌లో ఉన్న ఎస్.కె.పి.వి.వి హిందూ హైస్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హిందూ హైస్కూల్ యాజమాన్యంను వైఖరి ప్రకటించాలని కోరారు.
 
ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసారు. పరిస్థితి అదుపుకాకపోవడంతో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తతత నెలకొంది. 
 
సుమారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ధర్నా కార్యక్రమం కొనసాగింది. చివరికి ఎయిడెడ్ స్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగిస్తామని ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యం విల్లింగ్ లెటర్ చూపించడంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనానికి సంబంధించిన జీవో రద్దు చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments