Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిడెడ్ పోరుతో విజయవాడలో ఉద్రిక్తత

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (20:35 IST)
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలనే ఆందోళనలు హోరెత్తుతున్నాయి. విజయవాడ వన్ టౌన్‌లో ఉన్న ఎస్.కె.పి.వి.వి హిందూ హైస్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హిందూ హైస్కూల్ యాజమాన్యంను వైఖరి ప్రకటించాలని కోరారు.
 
ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసారు. పరిస్థితి అదుపుకాకపోవడంతో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తతత నెలకొంది. 
 
సుమారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ధర్నా కార్యక్రమం కొనసాగింది. చివరికి ఎయిడెడ్ స్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగిస్తామని ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యం విల్లింగ్ లెటర్ చూపించడంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనానికి సంబంధించిన జీవో రద్దు చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments