Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాతాళ గంగలో ఓంకార్ మృతదేహం లభ్యం...

Webdunia
సోమవారం, 9 మే 2016 (23:06 IST)
రెండు రోజుల క్రితం శ్రీశైలం పాతాళ గంగలో గల్లంతైన విద్యార్ధి ఓంకార్ మృతదేహం లభ్యమైంది. ఉల్లాసంగా విహారయాత్రకు స్నేహితులతో కలసి శ్రీశైలం వచ్చిన ఓంకార్ పాతాళ గంగలో స్నానం చేస్తూ స్నేహితుల కళ్ళముందే  నీటిలో మునిగి పోయాడు. దీనితో గత రెండు రోజులుగా గజ ఈతగాళ్లతో పాతాళ గంగ లో ఓంకార్ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
ఎట్టకేలకు రెండు రోజుల తర్వాత సోమ‌వారం ఓంకార్ మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఓంకార్ స్నేహితులు కూడా తమ ఫ్రెండ్ మృతదేహం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss 8: ప్రేమపక్షులుగా మారిన విష్ణుప్రియ, పృథ్వీ..

ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం... మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిమ

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో చెర్రీ సందడి...

రసవత్తరంగా బాలకృష్ణ - చంద్రబాబు "అన్‌స్టాపబుల్ షో"

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

తర్వాతి కథనం
Show comments