Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, ఉలిక్కిపడి లేచి పరుగులు తీస్తున్న ప్రజలు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (20:53 IST)
మనం పడుకున్నప్పుడు భూమి నుంచి ఒక్కసారిగా వింతైన శబ్దం వస్తే ఏమవుతుంది. ఒక్కసారి భయంతో లేచి పరుగులు తీస్తాం. ఇప్పుడు ఇలాంటి ఘటనలు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలోని అబ్బగుండు గ్రామంలో చోటుచేసుకుంది. గత 10 రోజులుగా భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో తాము భయాందోళనకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు చెపుతున్నారు. 

 
ఆ వింత శబ్దాలు ప్రస్తుతం రాత్రి మాత్రమే కాకుండా పగలు కూడా భయపెడుతున్నాయి. దీనితో అధికారులకు సమాచారం అందించారు. పరిశీలించేందుకు వచ్చిన అధికారులకు కూడా ఆ శబ్దాలు రావడం విని షాక్ తిన్నారు. మైనింగ్ వల్లనే ఇలాంటి శబ్దాలు వస్తున్నట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనితో అసలు సమస్య ఏమిటో నిర్థారిస్తామని అధికారులు చెప్పి వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments