Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై రాళ్ళ దాడి మొత్తం డ్రామా: అంబటి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:23 IST)
ఏ సర్వే చూసినా వైసిపికి అనుకూలంగా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం మాదేనని స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
 
తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. అందులో భాగమే రాళ్ళు ఎపిసోడ్. వారికి వారే రాళ్ళు వేసుకున్నారు. వారికి వారే సానుభూతి పొందాలని చూస్తున్నారు. 
 
ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఒక చిన్న రాయిని చూపిస్తూ రార్థాంతం చేస్తున్నారు చంద్రబాబు. సి.సి.ఫుటేజ్ మొత్తం పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటారు. అప్పుడే చంద్రబాబు నాయుడు నాటకం మొత్తం బయటపడుతుంది. అప్పుడు బాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు అంబటి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments