Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై రాళ్ళ దాడి మొత్తం డ్రామా: అంబటి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:23 IST)
ఏ సర్వే చూసినా వైసిపికి అనుకూలంగా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం మాదేనని స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
 
తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. అందులో భాగమే రాళ్ళు ఎపిసోడ్. వారికి వారే రాళ్ళు వేసుకున్నారు. వారికి వారే సానుభూతి పొందాలని చూస్తున్నారు. 
 
ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఒక చిన్న రాయిని చూపిస్తూ రార్థాంతం చేస్తున్నారు చంద్రబాబు. సి.సి.ఫుటేజ్ మొత్తం పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటారు. అప్పుడే చంద్రబాబు నాయుడు నాటకం మొత్తం బయటపడుతుంది. అప్పుడు బాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు అంబటి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments