చంద్రబాబుపై రాళ్ళ దాడి మొత్తం డ్రామా: అంబటి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:23 IST)
ఏ సర్వే చూసినా వైసిపికి అనుకూలంగా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం మాదేనని స్పష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
 
తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. అందులో భాగమే రాళ్ళు ఎపిసోడ్. వారికి వారే రాళ్ళు వేసుకున్నారు. వారికి వారే సానుభూతి పొందాలని చూస్తున్నారు. 
 
ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఒక చిన్న రాయిని చూపిస్తూ రార్థాంతం చేస్తున్నారు చంద్రబాబు. సి.సి.ఫుటేజ్ మొత్తం పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటారు. అప్పుడే చంద్రబాబు నాయుడు నాటకం మొత్తం బయటపడుతుంది. అప్పుడు బాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు అంబటి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments