Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత దాటితే.. భారీ వాత'.. సెప్టెంబరు 1 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (15:05 IST)
ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు ఇక కష్టకాలమే. సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై భారీగా అపరాధ రుసుము విధించే నిబంధనలను అమలులోకి తీసుకువస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
ఈ నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రం ఉత్తర్వులను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేయాల్సి ఉంది. ఆ మేరకు రవాణా శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రాన్ని పంపింది.
 
మరోవైపు, ఈ కొత్త నిబంధనలను అమలు చేయడం లేదని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొత్త మోటారు వాహన చట్టం 2019 వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అమలు చేయరు. ఇక్కడ మాత్రం పాత మోటారు వాహన చట్టం మేరకే ట్రాఫిక్స్ రూల్స్ పాటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments