తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి...
18.09.2020 - శుక్రవారం - అంకురార్పణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు.
19.09.2020 - శనివారం - ధ్వజారోహణం(మీనలగ్నం) - సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల వరకు.
పెద్దశేష వాహనం - రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు.