Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (13:12 IST)
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న(ఆదివారం) శ్రీనివాసున్ని 22,832 మంది భక్తులు దర్శించుకున్నారు.

అలాగే  10,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారికి  హుండీ ద్వారా రూ.2.33 కోట్ల ఆదాయం వచ్చింది. 
 
గోవిందరాజస్వామి ఆలయంలో ఐనా మహల్‌
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో రూ.66 లక్షలతో ఆధునికీకరించిన ఐనా (అద్దాల) మహల్‌ను ఆదివారం రాత్రి టీటీడీ ఈవో  జవహర్‌రెడ్డి ప్రారంభించారు. 

శాస్ర్తోక్త పూజలయ్యాక,  ఐనా మహల్‌లో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు, పుండరీక వళ్లి అమ్మవార్ల ఉత్సవర్లకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments