Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యం పట్టుకుందని.. మసీదు ముందు పీక కోసుకుని..?

దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్

Webdunia
శుక్రవారం, 26 జనవరి 2018 (14:00 IST)
దెయ్యం పట్టుకుందని ఓ యువకుడు మసీదు ముందు పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని సోంపేట పట్టణంలోని మసీదు ముందు ఓ యువకుడు పీక కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడు లావేరు మండలం, బుడుమూరు పంచాయతీ బొంతువలస గ్రామానికి చెందిన అల్లంశెట్టి సురేష్‌గా పోలీసులు గుర్తించారు. 
 
ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సురేష్.. ఓ అద్దె ఇంట్లో వున్నాడు. ఓ రోజు బాబాయ్‌కి ఫోన్ చేసి తన ఆరోగ్యం బాగోలేదని దెయ్యం పట్టినట్లుందని తెలిపాడు. దీంతో ఆయ‌న సురేష్‌ దగ్గరికొచ్చి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ త‌న‌ను ముట్టుకోవ‌ద్ద‌ని, ఒకవేళ ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకొంటానని సురేష్‌ బెదిరించాడు.
 
ఈ విష‌యం తెలుసుకున్న సురేష్ తండ్రి కేశవరావు అర్థరాత్రే స్వగ్రామం నుంచి బయలుదేరి తన కుమారుడు ఉంటోన్న‌ సోంపేటకు వ‌చ్చాడు. అయితే, సురేష్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో షాక్ తిన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments