Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీచైత‌న్య అకౌంటెంట్ అనుమానాస్ప‌ద మృతి... క్యాంప‌స్ లోనే...

గన్నవరం : కృష్ణా జిల్లా గూడవల్లి లోని శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఒక ఉద్యోగిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. రామన్ భవన్ 1లో లేడీస్ క్యాంపస్ కళాశాలలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న కర్రెటి రామాపృద్వి అనే వివాహిత కాలేజిలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థ

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (21:39 IST)
గన్నవరం : కృష్ణా జిల్లా గూడవల్లి లోని శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఒక ఉద్యోగిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. రామన్ భవన్ 1లో లేడీస్ క్యాంపస్ కళాశాలలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న కర్రెటి రామాపృద్వి అనే వివాహిత కాలేజిలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు నెలల క్రితం ఆమె ఇక్కడ పనిలో చేరింది. 
 
ఆర్థిక లావాదేవీలలో లక్ష రూపాయలు తేడా వచ్చాయని, యాజమాన్యం గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తోంద‌ని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాలకు వచ్చిన తర్వాత ఇక్కడివాళ్ళే త‌మ కుమార్తెను చంపేశార‌ని తల్లి ఆరోపిస్తోంది. రెవెన్యూ అధికారులు శవ పంచనామా చెయ్యకుండానే మృత‌దేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మృతురాలి బంధువులు ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అంబులెన్స్ ముందు బైఠాయించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments