Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామనవమి ముందు వర్షం.. 95 ఏళ్లుగా ఆ ఊళ్లల్లో విశేషం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (10:58 IST)
తెలుగు రాష్ట్రాలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతుంటే.. మరోవైపు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధి రాచలూరు, లేమూరు, కందుకూరు, మకాన్‌ తదితర గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం ఓ మోస్తరు వాన కురిసింది. మామూలుగా అయితే అదో పెద్ద విశేషం కాదు. కానీ.. ఆ ఊళ్లల్లో 95 ఏళ్లుగా ఇలా ఏటా శ్రీరామనవమి ముందురోజు వర్షం కురుస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా ఆనవాయితీ కురిసింది. దీంతో.. ఆ శ్రీరామచంద్రుడి కృప తమపై ఉందని ఆయా గ్రామాల ప్రజలు హర్షం వెలిబుచ్చారు.
 
ఇదిలా ఉంటే.. శ్రీరామనవమి శోభయాత్రకు నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 6.5 కిలోమీటర్ల మేర 250 సీసీ కెమెరాలను అమర్చారు. వీటితో పాటు మౌంటెడ్ కెమెరా వాహనాలను ఉపయోగిస్తున్నారు. సీతారాంబాగ్ నుంచి అఫ్జల్‌గంజ్, గౌలిగూడ వరకు కొనసాగే ప్రధాన ర్యాలీ పొడవునా గట్టి నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను నగర కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి ర్యాలీ పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. గతేడాది నవమి వేడుకల్లో భాగంగా జరిగిన శోభయాత్రను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

Show comments