Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి నుంచి ఏసీ లేకుండానే ఎగిరిన విమానం... ఓరినాయనో...

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:18 IST)
తిరుపతి నుండి హైదరాబాదు వెళ్ళావలసి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానంలో  ఎసి పనిచేయకపోవడంతో స్పైస్ జెట్ విమానాన్ని 3 గంటల పాటు నిలిపివేశారు. అంతసేపూ ఎయిర్‌పోర్టు లోనే ప్రయాణీకులు వేచియున్నారు.
 
తీరా ఎసి పని చేస్తుందని బయలుదేరిన సమయంలో మళ్లీ ఏసీ పనిచేయలేదు. ఎసి లేకుండానే హైదరాబాదుకు టేక్ ఆఫ్ అయింది స్పైస్ జెట్ విమానం. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ప్రయాణీకులు. 
 
ఏసీ లేకుండా విమానంలో ప్రయాణం చేయడ చాలా ఇబ్బందికరమని వాపోయారు. జరిగిన పొరబాటుపై తమ విచారాన్ని వ్యక్తం చేసింది స్పైస్ జెట్. ఈ ఘటనపై దర్యాపుకు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments