Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ 'ఎట్ హోం' డిన్నర్ వంటకాలు ఇవే... పుష్టిగా ఆరగించిన అతిథులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ విందులో వండి వడ్డించడానికి ప్రత్యేక చెఫ్‌లను ఏర్పాటు చేయగా, వారు నోరూ

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (13:00 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్ మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం విందు ఇచ్చారు. ఈ విందులో వండి వడ్డించడానికి ప్రత్యేక చెఫ్‌లను ఏర్పాటు చేయగా, వారు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. గవర్నర్ స్వయంగా ఎంపిక చేసిన వంటకాలను తయారు చేసి.. అతిథులకు వడ్డించారు. వీటిని రుచిచూసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ సహా పలువురు వీఐపీలు, వంటకాలు బాగున్నాయని కితాబిచ్చినట్టు సమాచారం. 
 
ఈ విందులో వడ్డించిన వంటకాల్లో గోంగూర పచ్చడి, గ్రీన్‌ సలాడ్‌, చెర్రీ టమాటో, గ్రిల్డ్‌ వెజిటబుల్స్ సలాడ్‌, వంకాయ - టమాటో పచ్చడి, పాపడ్‌, రైతా, యోగార్ట్, సబ్జ్ బాదామీ షోర్బా, అచారీ పనీర్‌, భట్టి కా ఆలూ, వెజిటబుల్‌ శికంపూర్‌ కబాబ్‌, హైదరాబాద్‌ సబ్జ్‌ బిర్యానీ, పనీర్‌ ఖత్తా ప్యాజ్‌, నిజామీ హండీ, లసూనీ చిరోంజి పాలక్‌, ఆలూ కట్లియాని, ఖట్టి దాల్‌,  మిర్చీ కా సాలన్‌ వంటి ఉత్తరాది, దక్షిణాది వంటకాలు ఉన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments