Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల ధరలపై త్వరలో ఏపీ సర్కారు కీలక ప్రకటన

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ల ధరల విషయంపై ప్రభుత్వం కీలక జీవోను సిద్ధం చేసింది. దీన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. త్వరలోనే వరుసగా తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలోని 13మంది సభ్యులతో కూడిన కమిటీ తాజాగా సమావేశమైంది. 
 
ఇందులో సినిమా టిక్కెట్లు, థియేటర్‌లో చిరుతిళ్ల ధరలు, భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించి టిక్కెట్ ధరలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత పలువురు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. "అటు ప్రజలు, ఇటు సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలకు మేలు చేకూరేలా సినిమా టిక్కెట్ ధరలపై ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేసి సమర్పించనున్నాం. ప్రభుత్వం ఎలాంటి ధరను ఫిక్స్ చేస్తుందో వేచి చూడాల్సివుందన్నారు. 
 
అతి త్వరలోనే ప్రభుత్వం టిక్కెట్ ధరలపై సానుకూ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. టిక్కెట ధరల విషయంపై తెలుగు ఫిలిమ్ చాంబర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తి పరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments