Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి స్పెషల్: శ్రీశైలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (08:50 IST)
ఈ నెల 21న మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ సమాయత్తం అవుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించుకున్నట్లు రంగారెడ్డి ఆర్​ఎం వరప్రసాద్ తెలిపారు.

ఈ నెల 18 నుంచి 23వరకు బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించారు. మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ సంవత్సరం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 315 ప్రత్యేక బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు. 18వ తేదీ నుంచి 23 వరకు బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు.

ఎంజీబీఎస్‌, కేపీహెచ్‌బీ, జేబీఎస్‌, మియాపూర్‌, నేరెడ్‌మెట్‌, ఉప్పల్‌, వనస్థలిపురం, ఐఎస్‌ సదన్‌ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉండునున్నట్లు పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను పెంచనున్నట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments